సంచలన వార్త పత్రిక

Latest News

ఓపెన్‌ చేసేస్తున్నాం..  ఎమ్మెల్సీ కవితకు ఈడీ లేఖ

ఓపెన్‌ చేసేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ లేఖ

న్యూ ఢిల్లీ, న్యూస్‌లీడర్‌: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్‌ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్‌ చేసేటప్పుడు...

మేమిద్దరం వెళ్లిపోతున్నాం.. పిల్లల్ని బాగా చూసుకోండి…

మేమిద్దరం వెళ్లిపోతున్నాం.. పిల్లల్ని బాగా చూసుకోండి…

గాజువాక, న్యూస్‌లీడర్‌: మేమిద్దరం వెళ్లిపొతున్నాం, పిల్లలు జాగ్రత్త..వారిని మంచిగా చూసుకోండి.. అంటూ దంపతులు రోదిస్తున్న వీడియో విశాఖపట్నంలోని గాజువాకలో కలకలం రేపింది. ఆర్ధిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు ఓ కుటుంబం సెల్ఫీ...

మంత్రి రజిని, ఎంపీ అవినాష్‌ బంధువులకు హైకోర్టు నోటీసులు

మంత్రి రజిని, ఎంపీ అవినాష్‌ బంధువులకు హైకోర్టు నోటీసులు

అమరావతి, న్యూస్‌లీడర్‌: గ్రానైట్‌ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులు ప్రతాప్‌రెడ్డి, శ్వేతారెడ్డి, జి.వి.దినేశ్‌రెడ్డి, శివపార్వతికి...

శైలజా కిరణ్‌కు 160 సీఆర్పీసీ నోటీసులు, అరెస్టు చేయనున్నారా

శైలజా కిరణ్‌కు 160 సీఆర్పీసీ నోటీసులు, అరెస్టు చేయనున్నారా

మార్గదర్శి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ వేగవంతమైంది. సంస్థ ఎండీ శైలజా కిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది....

ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మృతి, 30 మందికి గాయాలు

ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మృతి, 30 మందికి గాయాలు

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కా వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయి. 20 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉమ్రా...

Politics

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్‌, న్యూస్‌లీడర్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ...

నెల్లూరులో మీ ముగ్గురు గెలిస్తే.. రాజకీయాల్ని వదిలేస్తా: మాజీ మంత్రి అనిల్

నెల్లూరులో మీ ముగ్గురు గెలిస్తే.. రాజకీయాల్ని వదిలేస్తా: మాజీ మంత్రి అనిల్

నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్...

బరి తెగించేసింది..రాహుల్‌ను వెంటాడుతున్న మోదీ ప్రభుత్వం

బరి తెగించేసింది..రాహుల్‌ను వెంటాడుతున్న మోదీ ప్రభుత్వం

మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూర్తిగా తెర ఎత్తేసింది. ప్రశ్నిస్తే జైలుపాలే కాదు..అన్నివైపుల్నించి వేధించి వెంటాడుతామనే విధానం అనుసరిస్తోంది. దశలవారీగా రాహుల్ గాంధీని వెంటాడే పని ఇంకా...

రాహుల్‌ ‘అనర్హత’పై దద్దరిల్లిన పార్లమెంట్‌

రాహుల్‌ ‘అనర్హత’పై దద్దరిల్లిన పార్లమెంట్‌

న్యూఢిల్లీ, న్యూస్‌లీడర్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా పార్లమెంట్‌ లో ప్రతిపక్షాలు సోమవారం ఆందోళనలకు దిగాయి. రాహుల్‌పై అనర్హత వేటు,...

నాకు సిగ్గు శరమున్నాయి, అందుకే 10 కోట్లు వదులుకున్నా..రాపాక సంచలన వ్యాఖ్యలు

నాకు సిగ్గు శరమున్నాయి, అందుకే 10 కోట్లు వదులుకున్నా..రాపాక సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ కొంప ముంచేసింది. నలుగురు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సస్పెన్షన్ విధించడం ఓ సంచలనమైతే..ప్రలోభాలకు గురైన...

వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా

వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా

  దెందులూరు, న్యూస్ లీడర్  వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా పధకం లబ్ధిదారులకు సీఎం జగన్ అందచేశారు. ఏలూరు జిల్లా దెందులూరు లో జరిగిన కార్యక్రమంలో...

సీఎం జగన్ ను కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

సీఎం జగన్ ను కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి వెంపటాపు నూకరాజు, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్...

విశాఖలో టూరిజాన్ని ప్రోత్సహించాలి -రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌

విశాఖలో టూరిజాన్ని ప్రోత్సహించాలి -రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌

విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌, మార్చి 24: విశాఖలో టూరిజం రంగాన్ని ప్రోత్సహించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. క్రూయిజ్‌ టూరిజంలో విశాఖ అత్యంత...

Special Stories

మూడంతస్తుల భవనం కూలి.. ముగ్గురు చచ్చిపోతే.. కలెక్టర్‌ స్పందన లేదు

మూడంతస్తుల భవనం కూలి.. ముగ్గురు చచ్చిపోతే.. కలెక్టర్‌ స్పందన లేదు

ఆగిన అంత్యక్రియలు ధర్నా చేసినా దిక్కు లేదు విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: విశాఖలో భవనం కూలి ముగ్గురు చనిపోయారన్న వార్త కర్కశ హృదయాలను కందిలించించి గాని జిల్లా కలెక్టర్...

ట్రాయ్ కొత్త ఆదేశాలు, ఆ పదంకెల నెంబర్లు ఇక పనిచేయవు

ట్రాయ్ కొత్త ఆదేశాలు, ఆ పదంకెల నెంబర్లు ఇక పనిచేయవు

దేశంలో పది అంకెల మొబైల్ నెంబర్లు ఆగిపోనున్నాయి. ట్రాయ్ కొత్త నిబంధల ప్రకారం.. మరో 5 రోజులే ఈ నెంబర్లు పనిచేయనున్నాయి. మరి ఇప్పటి వరకూ ఉన్న...

ఆధార్‌తో పాన్‌ జత చేయాల్సిందే..  31 చివరి తేదీ

ఆధార్‌తో పాన్‌ జత చేయాల్సిందే.. 31 చివరి తేదీ

న్యూఢిల్లీ, న్యూస్‌లీడర్‌: ఆధార్‌తో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను అనుసంధానం చేశారా? లేకపోతే ఆ పని వెంటనే పూర్తి చేయండి. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌...

మహిళల హక్కులకు స్వాతంత్రం ఎప్పుడు ?

మహిళల హక్కులకు స్వాతంత్రం ఎప్పుడు ?

ఒక దేశ ప్రగతి పురోగతి స్త్రీ పురుష సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరుల్లో సగ భాగమైన మహిళలకు ప్రాధాన్య మిస్తున్న దేశాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి...

Entertainment

Crime

Uttarandhra

మేమిద్దరం వెళ్లిపోతున్నాం.. పిల్లల్ని బాగా చూసుకోండి…

మేమిద్దరం వెళ్లిపోతున్నాం.. పిల్లల్ని బాగా చూసుకోండి…

గాజువాక, న్యూస్‌లీడర్‌: మేమిద్దరం వెళ్లిపొతున్నాం, పిల్లలు జాగ్రత్త..వారిని మంచిగా చూసుకోండి.. అంటూ దంపతులు రోదిస్తున్న వీడియో విశాఖపట్నంలోని గాజువాకలో కలకలం రేపింది. ఆర్ధిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు ఓ...

జీ 20 సదస్సుకు విశాఖ ముస్తాబు

జీ 20 సదస్సుకు విశాఖ ముస్తాబు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: ప్రపంచీకరణ నేపధ్యంలో ఏర్పడిన జీ20 దేశాల సమాఖ్యకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఒక్కొక్క ఏడాది ఒక్కో దేశం ఏడాది పాటు జీ20 సదస్సును నిర్వహించడమే కాకుండా..పూర్తి...

విశాఖ సిగలో మరో కలికితురాయి

విశాఖ సిగలో మరో కలికితురాయి

తల్లి న్యాయవ్యవస్థ విభాగ ఉద్యోగిని.. తండ్రి బీహెచ్‌ఈఎల్‌లో డ్రాఫ్ట్‌మెన్‌.. కుమార్తె ‘మిస్‌ టీన్‌ ఇండియా’ అందగత్తె విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: విశాఖ అందాల సిరిలో మరో అందగత్తె మెరిసింది....

నూకాంబికా ఈవోగా బండారు ప్రసాద్‌

నూకాంబికా ఈవోగా బండారు ప్రసాద్‌

అనకాపల్లి, న్యూస్‌లీడర్‌: అనకాపల్లిలోని నూకాంబికా ఆలయ నూతన ఈవోగా బండారు ప్రసాద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని మురళీనగర్‌ శ్రీ వైభవ వేంకటేశ్వరుడి ఆలయ ఈవోగా పనిచేస్తున్న...

అమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి

అమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి

రెండోసారీ ఎన్నికైన మహిళా న్యాయవాది రాష్ట్రంలో ఇదే తొలిసారి అంటున్న న్యాయవాదులు ఆమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా కణితి విజయలక్ష్మి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జూనియర్‌ సివిల్‌...

కౌన్సిల్ హాల్ లో మేయర్ల ఫోటోల ప్రదర్శన

కౌన్సిల్ హాల్ లో మేయర్ల ఫోటోల ప్రదర్శన

జీవీఎంసీ కౌన్సిల్ హాల్ లో గత మేయర్లతో పాటు ప్రస్తుత మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చిత్ర పటాలు ప్రదర్శించడం అందర్నీ ఆకర్షించింది. మహా విశాఖ...

అరసవిల్లి సూర్య నారాయణ స్వామిని దర్శించుకున్నసినీ దర్శకుడు వి.జయశంకర్

అరసవిల్లి సూర్య నారాయణ స్వామిని దర్శించుకున్నసినీ దర్శకుడు వి.జయశంకర్

అరసవిల్లి సూర్య నారాయణ స్వామి వారిని సినీ దర్శకులు వి.జయశంకర్ దర్శించుకున్నారు. పర్ బాయ్ వంటి హిట్ చిత్రం ద్వారా సినీదర్శకులుగా రంగ ప్రవేశం చేసి ఇటీవల...

జీవీఎంసీ బడ్జెట్‌ రూ.4,300కోట్లు

జీవీఎంసీ బడ్జెట్‌ రూ.4,300కోట్లు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2023`2024ఏడాదికి 4,300కోట్ల రూపాయలతో బడ్జెట్‌ అంచనా వేసింది. ప్రాథమిక అంచనాగా తొలుత రూ.4,063కోట్లకే ప్రతిపాదనలు సిద్ధం...

విశాఖలో ఆ ఐదు రోజులు డ్రోన్లు నిషేధం..

విశాఖలో ఆ ఐదు రోజులు డ్రోన్లు నిషేధం..

విశాఖలో జి-20 సమ్మిట్ నిర్వహింపతలపెట్టిన నేపధ్యంలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్ణీత ప్రాంతాల్లో డ్రోన్ లు ఆపరేట్ చేయకుండా వుండేలా తాత్కాలిక రెడ్...

Sports

Lifestyle

Popular Stories

Movies

Trending

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?