• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, March 28, 2023
31 °c
Rajamahendravaram
30 ° Wed
29 ° Thu
30 ° Fri
30 ° Sat
  • Login
లీడర్ | LEADER
  • హోమ్
  • పాలిటిక్స్
  • జనరల్
  • క్రైమ్
  • స్పెషల్ స్టోరీ
  • మూవీస్
  • స్పోర్ట్స్
  • ఉత్తరాంధ్ర
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • మన్యం
  • మరిన్ని
    • ఇంటర్నేషనల్
    • బిజినెస్
    • ఎంటర్టైన్మెంట్
    • సైన్స్ & ఎడ్యుకేషన్
    • లిటరేచర్
    • యాడ్స్
No Result
View All Result
లీడర్ | LEADER
  • హోమ్
  • పాలిటిక్స్
  • జనరల్
  • క్రైమ్
  • స్పెషల్ స్టోరీ
  • మూవీస్
  • స్పోర్ట్స్
  • ఉత్తరాంధ్ర
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • మన్యం
  • మరిన్ని
    • ఇంటర్నేషనల్
    • బిజినెస్
    • ఎంటర్టైన్మెంట్
    • సైన్స్ & ఎడ్యుకేషన్
    • లిటరేచర్
    • యాడ్స్
No Result
View All Result
లీడర్ | LEADER
No Result
View All Result
Home ఉత్తరాంధ్ర విశాఖపట్నం

ముగిసిన కేంద్ర రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక సంబరాలు

వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు

January 23, 2023
in Top News, విశాఖపట్నం
Reading Time: 1 min read
0
A A
ముగిసిన కేంద్ర రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక సంబరాలు

14అంశాల్లో 250మందికి పోటీలు
వివిధ రాష్ట్రాల నుంచి అతిథులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: సెంట్రల్‌ రెవెన్యూ, స్పోర్ట్స్‌, కల్చరల్‌ బోర్డు ఆధ్వర్యంలో విశాఖలో రెండ్రోజుల పాటు నిర్వహించిన సంబరాలు ముగిశాయి. ఆదాయపన్ను శాఖ, సెంట్రల్‌, ఎక్సైజ్‌, సీజీఎస్‌టీ, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన సౌత్‌జోన్‌ ఉద్యోగులు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ఆనందంగా గడిపారు. ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 250మంది కేంద్ర ఉద్యోగులు 14అంశాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో భాగస్వాములయ్యారు. ఈ సంబరాలకు ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌ రెడ్డి ఈ నెల 20న జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

21న విశాఖ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ (రెవెన్యూ) సంజయ్‌ పంత్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ఆల్‌రౌండ్‌ చాంపియన్‌షిప్‌ను కర్నాటక జోన్‌ కైవసం చేసుకుంది. ఉత్సవాల నిర్వాహణ బాధ్యతను విశాఖ సీజీఎస్‌టీ కమిషనర్‌ ఎం.ఆర్‌.ఆర్‌.రెడ్డి విజయవంతం చేయించారు. జాయింట్‌ కమిషనర్‌ మహ్మద్‌ అలీ, డెప్యూటీ కమిషనర్లు అవినాష్‌ కిరణ్‌ రొంగలి, శరత్‌ చంద్ర, శరవణకుమార్‌, సి. సత్యనారాయణ, ఎంకే శ్రీవత్సవ, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతల పేర్లనూ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ShareTweetSendShareShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Related Posts

సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

Load More
Next Post
మార్చి 28నుంచి విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు విమాన సర్వీసు

మార్చి 28నుంచి విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు విమాన సర్వీసు

Latest News

సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

ఢిల్లీ, న్యూస్ లీడర్ సుప్రీంలో జగన్ కు చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు సాధ్యం కాదన్న ధర్మాసనం.. కేసు...

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?

హైదరాబాద్‌, న్యూస్‌లీడర్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యానాయక్‌,...

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్‌, న్యూస్‌లీడర్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ...

పక్కా ప్లాన్‌తో వచ్చి..  అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

పక్కా ప్లాన్‌తో వచ్చి.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

నాష్‌విల్‌ (అమెరికా), న్యూస్‌లీడర్‌: నాష్‌విల్‌ (అమెరికా) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాల లో సోమవారం జరిగిన...

హజ్‌ యాత్రకు వెళ్తూ..  బస్సు బోల్తా పడి 20 మంది దుర్మరణం

హజ్‌ యాత్రకు వెళ్తూ.. బస్సు బోల్తా పడి 20 మంది దుర్మరణం

అభా, న్యూస్‌లీడర్‌: సౌదీ అరేబియాలోని యాసిర్‌ ప్రావిన్స్‌, అభా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కాకు వెళ్తున్న భక్తుల బస్సు బ్రేకులు విఫలం...

Load More
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 Friends Media Network Pvt Ltd

No Result
View All Result
  • పాలిటిక్స్
  • ఇంటర్నేషనల్
  • బిజినెస్
  • సైన్స్ & ఎడ్యుకేషన్
  • నేషనల్ పాలిటిక్స్
  • ఎంటర్టైన్మెంట్
  • లిటరేచర్
  • మూవీస్
  • డ్రామా
  • స్పోర్ట్స్
  • ఫాషన్
  • లైఫ్ స్టైల్
  • హెల్త్

© 2022 Friends Media Network Pvt Ltd

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.AcceptPrivacy Policy