• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, January 31, 2023
26 °c
Rajamahendravaram
27 ° Wed
27 ° Thu
27 ° Fri
27 ° Sat
  • Login
లీడర్ | LEADER
  • హోమ్
  • పాలిటిక్స్
  • జనరల్
  • క్రైమ్
  • స్పెషల్ స్టోరీ
  • మూవీస్
  • స్పోర్ట్స్
  • ఉత్తరాంధ్ర
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • మన్యం
  • మరిన్ని
    • ఇంటర్నేషనల్
    • బిజినెస్
    • ఎంటర్టైన్మెంట్
    • సైన్స్ & ఎడ్యుకేషన్
    • లిటరేచర్
    • యాడ్స్
No Result
View All Result
లీడర్ | LEADER
  • హోమ్
  • పాలిటిక్స్
  • జనరల్
  • క్రైమ్
  • స్పెషల్ స్టోరీ
  • మూవీస్
  • స్పోర్ట్స్
  • ఉత్తరాంధ్ర
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • మన్యం
  • మరిన్ని
    • ఇంటర్నేషనల్
    • బిజినెస్
    • ఎంటర్టైన్మెంట్
    • సైన్స్ & ఎడ్యుకేషన్
    • లిటరేచర్
    • యాడ్స్
No Result
View All Result
లీడర్ | LEADER
No Result
View All Result
Home బిజినెస్

ఫార్మా ఇండస్ట్రీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం.. గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ ఒక వేదిక!

నాగపూర్‌లో జరిగిన ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌లోనూ తీర్మానం

January 23, 2023
in Top News, బిజినెస్
Reading Time: 1 min read
0
A A
ఫార్మా ఇండస్ట్రీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం.. గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ ఒక వేదిక!

గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌లో బయో ఫార్మా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ డిజైన్‌

నాగపూర్‌, న్యూస్‌లీడర్‌: ఫార్మా ఇండస్ట్రీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫÛర్మేషన్‌ కోసం ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ (జీటీఎస్‌)`2023 ఒక వేదిక కానుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పల్సస్‌ గ్రూప్‌ సీఈవో డాక్టర్‌ శ్రీనుబాబు గేదెల నేతృత్వంలో ఈ సమ్మిట్‌ బృందం ఆదివారం నాగపూర్‌లో ఓ రోడ్‌షో నిర్వహించింది. అనంతరం ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌లో భాగంగా పాలసీ డిజైన్‌ సమావేశాలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా బిజినెస్‌-టు-బయోఫార్మా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి అక్కడివారు లోతుగా చర్చించారు. ఈ సదస్సులో 50మంది విధాన నిర్ణేతలు, గ్లోబల్‌ ఫార్మా నిపుణులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొని ఔషధాల ఆవిష్కరణ, నియంత్రణ వ్యవహారాలు, వినియోగదారులకు అవసరమైన మందుల్ని అందుబాట్లోకి తీసుకువచ్చే సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు.

విప్లవాత్మకమే..
అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డొమినిక్‌ జోర్డాన్‌ మాట్లాడుతూ, డ్రగ్స్‌ ఆవిష్కరణలో సాంకేతికత విప్లవాత్మకంగా మారిందని, ఫార్మాస్యూటికల్‌ రంగంలో డిజిటల్‌ పరివర్తన అనేది ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల ఉత్పత్తి, సదుపాయాన్ని మెరుగుపరచడానికి వివిధ డిజిటల్‌ సాంకేతికతను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన ఔషధ అభివృద్ధి, రోగి సంరక్షణ వంటి అంశాల్లో ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమకు డిజిటల్‌ పరివర్తన ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. బయోఫార్మా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ చర్చల రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ డా. హెచ్‌.జి.కోషియా, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోంట్‌కుమార్‌ ఎం. పటేల్‌ పాల్గొన్నారు. డిజిటల్‌ హెల్త్‌కేర్‌ విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను మెడికల్‌ డివైస్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ అభిజిత్‌ ఘోష్‌ వివరించారు. కంట్రోలింగ్‌ లైసెన్సర్‌ అథారిటీ మాజీ బాధ్యుడు, ఇండియన్‌ ఫార్మా గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయిన డాక్టర్‌ అతుల్‌ నాసా కూడా చర్చలో పాల్గొన్నారు. ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ టీవీ నారాయణ, ఫార్మా టైమ్స్‌ చీఫ్‌ ఎడిటర్‌ డాక్టర్‌ అల్కా ముక్నేలు మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమ, విద్యారంగ ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌లో బయోఫార్మా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ డిజైన్‌ చేయాలని వారంతా అంగీకరించారు.

ఈ సమావేశంలో కొరియా కొంకాక్‌ యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ సుశ్రుత కొప్పుల, హెటెరో డ్రగ్స్‌ గ్లోబల్‌ ఫార్మాకోవిజిలెన్స్‌ నుంచి డాక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, గ్లెన్‌ మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ నుంచి రాహుల్‌ అరవింద్‌ లాడ్‌, అమిటీ వర్సిటీ నుంచి డాక్టర్‌ ఆర్తి ఆర్‌ ఠక్కర్‌, అల్‌ అమీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ నుంచి డాక్టర్‌ ఎండీ సలావుద్దీన్‌, విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ నుంచి డాక్టర్‌ ఏ రమేష్‌, రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ నుంచి డాక్టర్‌ వై పద్మనాభరెడ్డి, వరల్డ్‌ ప్యాకేజింగ్‌ ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌ చక్రవర్తి ఏవీపీఎస్‌, తైజో జినోప్‌ా బయోటెక్నాలజీ కో లిమిటెడ్‌ చైనా సీఈవో డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ ధర్‌, సిస్టోపిక్‌ లేబరేటరీస్‌ నుంచి శ్రీకుమార్‌, గుజరాత్‌లోని ఎల్‌ఎం కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మశీ నుంచి డాక్టర్‌ మహేష్‌, ఇంటర్నేషనల్‌ ఫార్మస్యూటికల్‌ ఫెడరేషన్‌ నుంచి డాక్టర్‌ మంజరి ఘరథ్‌, ఇండియన్‌ ఫార్మస్యూటికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ రావు వడ్లమూడి, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్‌ మహేంద్ర పటేల్‌ తదితరులు హాజరయ్యారు.

ShareTweetSendShareShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Related Posts

అమర్ రాజా లో అగ్ని ప్రమాదం

అమర్ రాజా లో అగ్ని ప్రమాదం

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు

ys jagan

ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి సీఎం జగన్

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

Load More
Next Post
ముగిసిన కేంద్ర రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక సంబరాలు

ముగిసిన కేంద్ర రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక సంబరాలు

Latest News

అమర్ రాజా లో అగ్ని ప్రమాదం

అమర్ రాజా లో అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్నికీలలు.. మంటల్లో భారీ ఆస్తి నష్టం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్...

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు

అమరుల బలిదానంతో ఆవిర్భావం ఉక్కు సెగ ఢల్లీి పీఠానికి తగలాలి బీజేపీయేతర ఎంపిల మద్దతు కోరాలి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఉక్కు ప్రజా గర్జనలో వక్తలు...

కోర్టుకు వెళ్లి కేసీఆర్‌ సాధించిందేమిటి?

కోర్టుకు వెళ్లి కేసీఆర్‌ సాధించిందేమిటి?

- గవర్నర్‌- గవర్నమెంట్‌ పోరులో గెలిచిందెవరు? ఓడిందెవరు? - కోర్టులో చెప్పిన మాట ముందే ఎందుకు ప్రకటించలేదు? - సుప్రీంకోర్టు లాయరు వచ్చినా ఏం ప్రయోజనం? -...

ys jagan

ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి సీఎం జగన్

ప్రత్యేక విమానంలో సియం జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి మరో ప్రత్యేక విమానాన్ని రప్పించడంతో ఆయన బయలుదేరి వెళ్లారు.

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం సురక్షితంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండింగ్‌ ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న...

పూడిమడక ఉన్నత పాఠశాలలో హెచ్ఎంతో సహా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటిసులు

పూడిమడక ఉన్నత పాఠశాలలో హెచ్ఎంతో సహా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటిసులు

అచ్యుతాపురం, న్యూస్ లీడర్ మండల కేంద్రంలోపూడుమడక అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను రీజనల్ జాయింట్ డైరెక్టర్ యం. జ్యోతి కుమారి, ఉప విద్యాశాఖ అధికారి ప్రేమ్...

Load More
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 Friends Media Network Pvt Ltd

No Result
View All Result
  • పాలిటిక్స్
  • ఇంటర్నేషనల్
  • బిజినెస్
  • సైన్స్ & ఎడ్యుకేషన్
  • నేషనల్ పాలిటిక్స్
  • ఎంటర్టైన్మెంట్
  • లిటరేచర్
  • మూవీస్
  • డ్రామా
  • స్పోర్ట్స్
  • ఫాషన్
  • లైఫ్ స్టైల్
  • హెల్త్

© 2022 Friends Media Network Pvt Ltd

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.AcceptPrivacy Policy