ప్రత్యేక విమానంలో సియం జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ బయలుదేరారు.
హైదరాబాద్ నుంచి మరో ప్రత్యేక విమానాన్ని రప్పించడంతో ఆయన బయలుదేరి వెళ్లారు.
జి`2ఏ సదస్సుకు విశాఖ వచ్చిన విదేశీయులకు భిక్షగాళ్ళు కనిపించకూడదట. పూటకు గతిలేక విశాఖ పురవీధుల్లో లెక్కకు మించిన భిక్షగాళ్ళు వున్నారు. వీళ్ళందరూ విదేశీయులకు కనబడితే దేశం పరువు,...
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద... ఆరేళ్ళలో ఏపీకి 1 లక్షా 88 వేల కోట్లు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు జీఎస్టీతో సహా...
ఏపీకి బల్క్ డ్రగ్ పార్కు - ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భగవంత్ సమాధానం ఏపీకి ఒక బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసినట్టు కేంద్ర...
ఢిల్లీ, న్యూస్ లీడర్ సుప్రీంలో జగన్ కు చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు సాధ్యం కాదన్న ధర్మాసనం.. కేసు...
హైదరాబాద్, న్యూస్లీడర్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్,...
బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్సభ సెక్రటేరియట్కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...