ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 16 : మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద వాజ్పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు.