` రైతన్నల సంఖ్య తగ్గితే ఇండియాకు ఇబ్బంది ` యంత్రాల వినియోగం పెంచాలి ` చిన్న, సన్నకార రైతులకు చేయూత అందించాలి ` ప్రత్నామ్నాయ రంగాల వైపు వలసలు నివారించాలి ‘‘భారతదేశం ‘వెనకబడి ఉండడానికి’ కారణం దేశంలో పెరుగుతున్న జనాభా. వ్యవసాయరంగంపై ఆధారపడిన ప్రజల సంఖ్య ఎంత తగ్గితే అంత మంచిది,’’ వంటి అభిప్రాయాలు 1960`90 మధ్య జనంలో ఉండేది. అనేక మంది నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కాలక్రమేణా.. పెరుగుతున్న జనాభా ఒక్కటే […]