– 9న ‘ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినం’ సందర్భంగా..) స్వయంకృషిని మాత్రమే నమ్ముకొని, సాధారణ నాగరిక సమాజానికి దూరంగా జీవనయానం సాగించే ఆదివాసీ, స్వదేశీ జనజాతులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో కోట్లలో ఉన్నారు. ఇలాంటి ఆదివాసీ గిరిజన మన్యం జాతులు జనజీవన స్రవంతికి దూరంగా అడవుల్లో, ద్వీపాల్లో తమదైన ప్రత్యేక జీవనశైలితో తమదైన సంస్కృతి వారసత్వాల సంపదలతో అమాయకంగా, అనాగరిక బతుకులను అనుభవిస్తున్నారు. నేటి డిజిటల్ యుగపు శాస్త్రసాంకేతిక ఫలాలు వీరి దరికి నేటికీ చేరలేదనేది […]
డెహ్రాడూన్, న్యూస్లీడర్, ఆగస్టు 4 : ఉత్తరాఖండ్లో కురుస్తున్న వర్షాలతో అకాల వరదలు తలెత్తడంతో కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం కేదార్నాథ్ యాత్రకు వెళ్లే గౌరీకుండ్ ప్రాంతంలో వరదల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో ఇళ్లు, దుకాణాలు ధ్వంసం కాగా, పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, […]
ఏథెన్స్, న్యూస్లీడర్: గ్రీస్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 26 మంది సజీవదహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయపడ్డారు. అర్థరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. […]
విశాఖపట్నం, న్యూస్ లీడర్: విశాఖ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఈ కార్యాలయంపై రాష్ట్ర ఏసీబీ కార్యాలయానికి పలు ఫిర్యాదులు అందడంతో మంగళవారం అధికారులు సోదాలకు దిగిన్నట్టు తెల్సింది. అంతే కాకుండా పలు పెండింగ్ కేసులకు సంబంధించి, ఇటీవల జరిగిన పలు నియామకాల రికార్డుల్ని ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. అంతే కాకుండా కార్యాలయ ఏవో సుమతిని కూడా అధికారులు కొద్దిసేపు విచారించారు. ఇదిలా ఉంటే ఏసీబీ […]
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తారు. దానికి కారణం ఈ దాయాది దేశాలు తరచూ క్రికెట్ మ్యాచ్లో తలపడలేవు. గత ఏడాది టీ20 వరల్డ్కప్-2021లో… ఇప్పుడు ఆసియా కప్లో ఢీకొంటున్నాయి. దాంతో ఈ మ్యాచ్పై అభిమానుల్లో రెట్టింపు ఆసక్తి ఉండటం సహజం. కాబట్టి ఏ పని చేస్తున్నా ఓ కన్ను ఈ మ్యాచ్పై వేసి ఉంచుతారు. కానీ శ్రీనగర్లోని […]
భారత దేశంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా బహూకరించే అత్యున్నత పురస్కారాలలో ‘కీర్తిచక్ర’ రెండవది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం అది. అయితే… ఓ సైనికేతర పౌరుడైన వాడపల్లి వెంకటేశ్వరరావు మొట్ట మొదటి సారిగా ఆ పురస్కారాన్ని పొందడం వెనుక…ఆయన చేపట్టిన పదవీ బాధ్యతలు, అందించిన సేవలు, అన్నింటినీ మించి త్యాగనిరతి కారణాలు. భారతదేశంలో కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడైన వి.వి. రావు గా వాసికెక్కిన వాడపల్లి వెంకటేశ్వరరావు (ఆగష్టు 26, […]
న్యూడిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్నును ఏపీ సీఎం జగన్ సోమవరం మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్ లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియ జేశారు. ఆ సమయంలో వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మిదున్ రెడ్డి సీఎం వెంటే ఉన్నారు. సీఎం వెంట మేము కూడా రాష్ట్రపతిని కలవడం ఆనందంగా ఉందని విజయసాయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దళిత యువకుడుని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు మూడో బెయిలు అప్లికేషన్ పెండింగ్లో ఉండగా అతని తల్లి మరణించడంతో ఆమె దహన సంస్కారాలు చేయటానికి తనకు మధ్యస్థ బెయిలు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఈరోజు వాద ప్రతి వాదనలు జరిగినాయి. ముద్దాయి తరుపు రెండు వారాలపాటు మధ్యస్థ బెయిలు మంజూరు చేయాలని కోరడం జరిగింది. బాధితుల తరఫున వాదించిన న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు రెండు […]
నర్సీపట్నం: స్వాతంత్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర మరువలేనిదని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, అర్జున్ ముండా తెలిపారు. చింతపల్లి డిగ్రీ కళాశాల నందు సుమారు 5000 మందితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన క్షత్రియ పరిషత్తు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్యం తిరుగుబాటు శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు ఆశయాలకు ఉద్యమాలకు గుర్తుగా పలు శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు చేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ […]
వెండితెరపై వెలగాలంటే..అందం అభినయం రెండు ముఖ్యమే.. రెండింటిలో ఏదీ లేకున్నా… స్టార్లుగా ఎదగడం కష్టమనే చెప్పాలి. అందుకే చాలామంది హీరోలు.. హీరోయిన్లు… తమ అందాన్ని పెంచుకునేందుకు కష్టపడు తుంటారు. మనకు తెలిసిన చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు… సర్జరీలు చేయించుకున్నవారే. తాజాగా మరో యంగ్ హీరోయిన్ అందం రెట్టింపు కోసం సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అయితే సర్జరీ కాస్త అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడామ మరో సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ […]