Get real time update about this post category directly on your device, subscribe now.
సామాన్యుల నుంచి ధనికవర్గాల వారు ఇష్టపడే షోరూం లలితా జ్యూయలరీ: మేయర్ గొలగాని హరివెంకటకుమారి ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులు అనకాపల్లి, న్యూస్లీడర్:అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణం...
విశాఖపట్నం, న్యూస్ లీడర్: విశాఖ పరిపాలన రాజధాని కాబోతున్న ఇలాంటి వ్యాపార సంస్థలు మరిన్ని రానున్నాయని ఉత్తర వైసీపీ ప్రతినిధి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడిరచారు....
అదానీ కంపెనీకి మరో తాయిలం దక్కింది. అందరికంటే తక్కువగా కోట్ చేసి రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో అదానీ సంస్థ టెండర్ దక్కించుకుంది. అదానీకి ఏపీ జెన్కో కట్టబెట్టిన...
విశాఖపట్నం, న్యూస్లీడర్: వృత్తి నైపుణ్య కేంద్రంగా ఏపీ మారిందని ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా ఆయన అధ్యక్షతన విద్యా రంగంలోని...
విశాఖపట్నం, న్యూస్ లీడర్: రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా 20 కీలక రంగాలలో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్...
ఢిల్లీ, న్యూస్ లీడర్ సుప్రీంలో జగన్ కు చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు సాధ్యం కాదన్న ధర్మాసనం.. కేసు...
హైదరాబాద్, న్యూస్లీడర్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్,...
బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్సభ సెక్రటేరియట్కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...
హైదరాబాద్, న్యూస్లీడర్: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మంగళవారం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ...
నాష్విల్ (అమెరికా), న్యూస్లీడర్: నాష్విల్ (అమెరికా) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్విల్లోని ఓ మిషినరీ పాఠశాల లో సోమవారం జరిగిన...
అభా, న్యూస్లీడర్: సౌదీ అరేబియాలోని యాసిర్ ప్రావిన్స్, అభా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కాకు వెళ్తున్న భక్తుల బస్సు బ్రేకులు విఫలం...