ఐ, 2.ఓ, రామ్ చరణ్ ఎవడు, విజయ్ తేరి (తెలుగులో పోలీసోడు) వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది ఎమీ జాక్సన్. కానీ తన పర్సనల్ లైఫ్, పెళ్లి కాకుండా తల్లి కావడం, మళ్లీ బ్రేకప్, మళ్లీ ప్రేమలో పడటం వంటి విషయాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇప్పుడు తన ప్రియుడు, తన కొడుకుతో కలిసి సంతోషంగా కాలాన్ని గడిపేస్తోంది ఎమీ జాక్సన్. వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ఎమీ […]
ప్రముఖ తమిళ నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మీరా మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిప్రెషన్ స్ట్రెస్ తట్టుకోలేక 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. మీరా మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన […]
మంచు విష్ణు ఢీ, దేనికైనా రెడీ.. లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాల పరంగా కాకుండా ట్రోల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇక మా ప్రెసిడెంట్ గా మారి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దాదాపు చాలా ఏళ్ళ నుంచి విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా ఒక్క హిట్ కూడా దరిచేరలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. భక్త కన్నప్ప […]
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్కు చెందిన హీరో నవదీప్తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్వెల్లడించాడు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పాడు. దీనిపై హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ […]
కోలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలకు బిగ్ షాక్ ఇచ్చింది నిర్మాతల మండలి. నలుగురు హీరోలకు రెడ్ కార్డు జారీకి సిద్ధమైంది. హీరోలు ధనుష్, విశాల్, శింబు, అథర్వకు.. రెడ్కార్డు జారీ చేయాలని ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రొడ్యూసర్ మైఖేల్ రాయప్పన్తో వచ్చిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే చర్చలు జరిపినా శింబు నుంచి మార్పు రావట్లేదని… అందుకే ఈ నిర్ణయం […]
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుస సినిమాలతో అలరిస్తోంది. యంగ్ హీరోల సినిమాల దగ్గర నుంచి అగ్ర నటుల చిత్రాల వరకు ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి లిస్ట్లో చాలా సినిమాలే ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో శ్రీలీల నటిస్తోన్న ఆరు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 […]
ఈ టీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నా ఎందుకో తగిన గుర్తింపు అయితే దక్కలేదు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేకున్నా మిత్రుల సహాయంతో బుల్లితెర షోలలో కనిపిస్తూ ఆ వచ్చిన డబ్బులు వైద్యానికి ఉపయోగిస్తూ […]
రిలీజ్కి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఏ విషయంలో కాంప్రమైజ్ అవకుండా పుష్ప2ని పుష్ప […]
అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈరోజు చై పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎందుకంటే .. నేటితో చైతన్య ఇండస్ట్రీకి అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తీ అయ్యాయి. 14 ఏళ్ళ క్రితం ఇదే రోజున చై నటించిన జోష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్కినేని హీరోకు మంచి విజయాన్ని అయితే అందివ్వలేకపోయింది కానీ, చై లో ఉన్న ఫైర్ ను మాత్రం చూపించింది. ఇక ఇవన్నీ […]
ఇండియా కాస్త భారత్గా మారనుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. దానికి ప్రధాన కారణం.. మన దేశం పేరును ‘ఇండియా’ అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ అని పేర్కొనడంతో.. ఇండియా త్వరలోనే మాయం కాబోతోందా? భారత్గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ చర్యకు పూనుకున్నారా? అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ […]