హైదరాబాద్, న్యూస్లీడర్: ఈ నెల 30న హైదరాబాద్లో జాతీయ సాహిత్య సంబరాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక, ఎస్వీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పటాన్ చెరులోని మున్సిపల్ కార్పొరేషన్ మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని చినవాల్తేరుకు చ చెందిన బీవీకే కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు పిళ్ళా వెంకట రమణమూర్తికి ఆహ్వానం కూడా అందింది. ఈ మేరకు సాహిత్య సంబరాల సందర్భంగా విడుదల చేసిన […]
రావులపాలెం, న్యూస్ లీడర్: రాసులపాలెం సీఆర్స్ఆర్సీ కాటన్ కళా పరిషత్ లో నిర్వహించిన నిశ్శబ్దమా నీ ఖరీదెంత? నాటికకు సెకెండ్ బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు వరించింది. అంతే కాదు రూ.2లక్షల నగదు బహుమతిని కూడా అందజేశారు. రావులపాలెం పరిషత్ లో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ హీరో శుభలేఖ సుధాకర్ అతిధిగా వ్యవహరించారు. ఈ నాటికకు చలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహణా బాధ్యతలు జరిగాయి.
ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, నటుడు, ప్రజారచయిత, గాయకుడు. ‘‘ ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు’’ అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట […]
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా, విశాఖపట్నం బ్రాంచ్, చైర్మన్ సి ఏ గ్రంధి వాసుదేవ మూర్తి ఆధ్వర్యం లో జాతీయ ప్రతిభ శోధన కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దేశం లోని వివిధ ప్రాంతాలనుండి ఛార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యసిస్తున్న విద్యార్థులు వ్యాస రచన మరియు నాటక పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ వి యస్ ఆర్ కే ప్రసాద్ గారు ముఖ్య అతిధి గా విచ్చేసారు. కేంద్ర కౌన్సిల్ […]
కళాభారతిలో నాటక ప్రదర్శనకు భారీ స్పందన కట్టిపడేసిన పాత్రధారుల హావభావాలు మంత్రముగ్ధుల్ని చేసిన డైలాగులు నాటకాల్ని ప్రోత్సహించాలన్న ప్రముఖ నాటక రచయిత దాడి వీరభద్రరావు విశాఖపట్నం, న్యూస్లీడర్: కావ్యేషు నాటకం రమ్యం అన్నట్టు..కళాభారతిలో ఆదివారం ప్రదర్శించిన ‘పాకుడురాళ్లు’ నాటకం ఆహా అనిపించింది. హైదరాబాద్కు చెందిన నిభా థియేటర్ అసెంబుల్ సంస్థ ఆధ్వర్యంలో డైరెక్టర్ నస్రీన్ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన ఈ నాటకం వీక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసింది. సినిమా వెనుక గల సినిమా చరిత్ర అంటూ రైటర్స్ అకాడమీ అధ్యక్షులు […]
విశాఖపట్నం, న్యూస్ లీడర్: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన నాటకాలను పరిరక్షించుకోవాలని జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని పౌర గ్రంథాలయంలో శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్, సింహాద్రి అవార్డ్స్ -2022 ప్రధానోత్సవ సభ కన్నుల పండుగగా జరిగింది. ప్రముఖ అతిధులుగా విచ్చేసిన ఆయన సభలో ప్రసంగిస్తూ ప్రపంచంలో ఏ భాషలో లేని ప్రక్రియ పద్య నాటకంలో ఉందన్నారు. గత 120 ఏళ్లకు పైగా పద్య నాటకాలు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శింపబడుతున్నాయన్నారు. […]
విశాఖపట్నం: నాటకాలను ప్రతి ఒక్కరూ వీక్షించి ప్రోత్సహించాలని రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ సంపాదకులు వీ వీ రమణమూర్తి అన్నారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ (నాగపూర్) సౌజన్యంతో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ సమర్పణలో నాలుగు రోజుల రసజ్ఞ జాతీయ బహుభాషా నాటకోత్సవాలు బుధవారం సాయంత్రం పిఠాపురం కాలనీ, కళాభారతిలో ప్రారంభమయ్యాయి. దీనికి గౌరవ అతిథిగా విచ్చేసిన రమణమూర్తి మాట్లాడుతూ ఇటీవల నాటకాలపై, షార్ట్ ఫిలిమ్స్ పై ప్రయోగాలు జరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. నాటకంలో […]
ఫక్తు శాస్త్రీయ నృత్య నాటకం ప్రేక్షక నీరాజనాలందుకుంది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ (ఎన్ఎండీఏ) 22వ వార్షికోత్సవం ‘కళాభారతి’ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం నేత్రపర్వంగా జరిగింది. సంస్థ వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షులు, ద డ్యాన్స్ ఇండియా ఆంగ్ల మాసపత్రిక సంపాదకులు బత్తిన రంగ విక్రమ్ కుమార్(గౌడ్) సంచాలకత్వంలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో సంస్థ కార్యదర్శి, ప్రిన్స్పాల్ కె.వి. లక్ష్మి కూచిపూడి నృత్య ప్రదర్శనతో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గీతా నారాయణ్ సూడగాని కూచిపూడి సంప్రదాయ […]
“మిస్ సౌత్ ఇండియా” రేసులో మన హైదరాబాద్ అమ్మాయి సంజనా “కిక్ బాక్సింగ్, హార్స్ రైడింగ్, డాన్సింగ్” తదితర కళల్లో శిక్షణ పొందడంతో పాటు… ‘ధియేటర్ ఆర్ట్స్’ చేసి, పలు ప్రదర్శనలిస్తూ ప్రశంసలు పొందుతున్న ‘సంజన ఆకాశం” మిస్ సౌత్ ఇండియా కిరీటం సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘వెస్ట్రన్ పాప్ సింగింగ్’ లోనూ మంచి ప్రావీణ్యమున్న సంజన… లండన్ లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకుంది. “కైకేయి” అనే చిత్రంలో […]