విశాఖపట్నం, న్యూస్లీడర్: సాహిత్య విస్తరణలో విశాలాంధ్ర చేస్తున్న కృషి అద్వితీయమని, ఉత్తరాంధ్ర రచయితల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆ సంస్థ కృషి ఉందని ఉత్తరాంద్ర అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య కేఎస్ చలం అన్నారు. విశాలాంధ్ర విశాఖ 21వ పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని చలం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం, తెలుగు భాష అభివృద్ధికి విశాలాంధ్ర చేస్తున్న కృషిని కొనియాడారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల కవులు, […]
విశాఖపట్నం, న్యూస్లీడర్: విశాలాంధ్ర 21వ విశాఖ పుస్తక మహోత్సవం ఈ నెల 13నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు టర్నర్ చౌల్ట్రీ వేదికగా ప్రారంభం కానుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమవుతున్న ఈ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. వేలాది రకాల టైటిల్స్ను అందుబాటులో ఉంచామని, అభ్యుదయ, ప్రగతిశీల, విజ్ఞానదాయకమైన సాహిత్యాన్ని పాఠకులకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఇటీవల ఏపీ ప్రభుత్వం నుంచి […]
విశాఖపట్నం: యుగ కవి దివంగత గుంటూరు శేషేంద్ర శర్మ విభిన్న రంగాల్లో ఆలోచనలు చేసి రచించే గొప్ప రచయితని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. మంగళవారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని హిందీ భవనంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన శేషేంద్రశర్మ రచించిన ‘‘నా డైరీ రక్త రేఖ’’ గ్రంథావిస్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ రచయిత దివంగత శేషేంద్ర శర్మను గతంలో రెండుసార్లు కలిశానని పాత జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుని […]
పెద్దాపురం స్వర్గీయ “బుద్దవరపు మహాదేవకవి” రెండు గ్రంథాలను వారి పిల్లలు ప్రచురించి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచేత పెద్దాపురంలో ఆవిష్కరింపజేశారు. వాటిలో మొదటిది ఆంధ్ర చంపూ రామాయణము (అయోధ్యారణ్య కాండములు), రెండవది సౌందర్య శోభ (ఖండకావ్యం)లోనిది. మొదటి పుస్తకానికి కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, కందుకూరి సత్యసూర్యనారాయణమూర్తి పరిష్కర్తలుగా, పూరణ కర్తలుగా వ్యవహరించారు, ముందుమాటనూ వ్రాశారు. ఐతే, పుస్తకం అంతా పద్యాలే. ఇది ఆంధ్రీకరింపబడిన చంపూ రామాయణంగా వీరు తెలియచేశారు. “కనుగవ […]
ఆయన రచించిన ‘నవంబర్ నెలలో వర్షం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్: ఈ నెల 28న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ మాణిక్యం పురస్కార ప్రదాన సభ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరు కానున్నట్టు ప్రముఖ కవి యాకూబ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా 2020ఏడాదికి […]
కోపం లేని జీవితం అనే భావన ప్రపంచ శాంతిని పెంపొందిస్తుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. డీన్ వాన్ ల్యూవెన్ యొక్క కోపం లేని జీవితం అనే పుస్తకాన్ని రాసినందుకు ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ను మోయర్ అభినందించారు. ఈ పుస్తకాన్ని మాట్ పెరెల్ స్టెయిన్ (అమెరికా), డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ సంయుక్తంగా ఎడిట్ చేశారు.కోపం లేకుండా ప్రపంచాన్ని బోధించడం, […]