Get real time update about this post category directly on your device, subscribe now.
రాజస్థాన్లోని సీకర్కు చెందిన మహిళా వైద్యురాలు అనిత.. పానీపూరీ వ్యాపారిగా మారిపోయారు. రోగులను పరీక్షించి మందులు ఇవ్వాల్సిన ఆమె.. రోడ్డుపై పానీపూరీ బండి నడుపుతున్నారు. తాళం వేసిన...
జైసల్మేర్, న్యూస్లీడర్: సైన్యం నిర్వహించిన సాధారణ కసరత్తుల్లో పొరపాటున మూడు క్షిపణులు పేలాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ ఘటన జరిగింది. పోఖ్రాన్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై శుక్రవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతి నిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి...
మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి 300 లంచం తీసుకున్న కేసులో ఆసుపత్రి క్లీనర్కు 20ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన...
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా బారి నుండి దూరమయ్యామని అనుకునేలోపే మళ్లీ కొవిడ్ కేసులు పెరగడం కలవర...
ఢిల్లీ, న్యూస్ లీడర్ సుప్రీంలో జగన్ కు చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు సాధ్యం కాదన్న ధర్మాసనం.. కేసు...
హైదరాబాద్, న్యూస్లీడర్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్,...
బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్సభ సెక్రటేరియట్కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...
హైదరాబాద్, న్యూస్లీడర్: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మంగళవారం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ...
నాష్విల్ (అమెరికా), న్యూస్లీడర్: నాష్విల్ (అమెరికా) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్విల్లోని ఓ మిషినరీ పాఠశాల లో సోమవారం జరిగిన...
అభా, న్యూస్లీడర్: సౌదీ అరేబియాలోని యాసిర్ ప్రావిన్స్, అభా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కాకు వెళ్తున్న భక్తుల బస్సు బ్రేకులు విఫలం...