. హవాయి ద్వీపంలో విషాదం మిగిల్చిన కార్చిచ్చు .ఎటు చూసినా కాలిన శవాలే.. . బూడిదైన హవాయి స్వర్గధామం . 67 మంది మృత్యువాత . పచ్చదనం కనుమరుగు లహైనా : హవాయి దీవులను కార్చిచ్చు నామరూపాలు లేకుండా చేసింది. కొన్ని రోజుల క్రితం వరకు పచ్చదనానికి ప్రతీకగా ఉన్న ఈ దీవులు ఇప్పుడు బూడిదమయంగా తయారయ్యాయి. ఇప్పటి వరకూ 67 మంది చనిపోయినట్టు సమాచారం. వేలాది ఇళ్లు భష్మీపటలమయ్యాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక […]
` జోబైడెన్ తీవ్ర వ్యాఖ్యలు ` ఆ దేశ ఆర్థిక విధానాలపై ఆక్షేపణ వాషింగ్టన్ : చైనా ఆర్థిక విధానం, తద్వారా ఎదురయ్యే సమస్యలపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధిక జనాభా, ఆర్థిక సమస్యలు చైనాను ముంచడం ఖాయమన్నారు. చైనా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్బాంబులా ఉందంటూ జోబైడెన్ వ్యాఖ్యానించారు. ఆ దేశ పరిస్థితి గురించి మిగిలిన దేశాలు కూడా ఆందోళనగా ఎదురు చూస్తున్నాయన్నారు. యూటాలోని పార్క్ సిటీలో విరాళాల సేకరణలో పాల్గొన్న […]
. చంద్రయాన్ కంటే 2 రోజుల ముందే జాబిల్లిపై ల్యాండిరగ్ . దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ‘లూనా-25’ ప్రయోగం . శుక్రవారం తెల్లవారుజామున 2.00గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగికెగసిన రాకెట్ . ఆగస్టు 21న చంద్రుడిపై దిగే అవకాశం మాస్కో : దాదాపు అర్ధశతాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా వెలుగొందిన రష్యా మరోసారి తన సత్తా ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు చంద్రయాన్ తరహాలో తాజాగా ‘లూనా-25’ […]
ప్రధాని షరీఫ్ సలహా మేరకు నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దయింది. ప్రధాని షెప్ాబాజ్ షరీఫ్ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకు ముందు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షుడికి లేఖ రాశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి పాక్ అధ్యక్షుడు […]
` పాక్ ఉగ్రవాదుల భరతం పట్టే పనిలో నిమగ్నం ` ఆఫ్ఘనిస్థాన్లో దాడులకు తెగబడుతున్న పాక్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ` గత ఏడాది తాలిబన్లు మట్టుబెట్టిన వారిలో 18 మంది పాక్ జాతీయులు కాబూల్ : పాక్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత్ దారిలో నడవాలని ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాక్ జాతీయులు ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతూ తమ దేశంలో దాడులకు దిగుతున్నారని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై […]
. ఈ నెల 20తో ముగియనుండడంతో తొలుత రెండు నెలలు, ఆపై ఏడాది పాటు పొడిగింపు . మతం మారి నస్రుల్లాను పెళ్లాడిన రాజస్థానీ మహిళ ఇస్లామాబాద్ : ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థానీ మహిళ అంజూ మతం మారి ప్రియుడిని పెళ్లాడిరది. అయితే విజిటర్ వీసాతో అంజూ పాకిస్థాన్లో అడుగుపెట్టింది. వీసా గడువు ఈ నెల 20న ముగియనుండగా.. తాజాగా పాక్ ప్రభుత్వం ఈ గడువును ఏడాది పాటు పొడిగించింది. తొలుత రెండు […]
అమెరికాలోని తూర్పు తీర రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. టెన్నెస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లోని 11 లక్షల నివాసాల్లో అంధకారం అలుముకుంది. సుమారు 3 కోట్ల మందిపై తుపాను ప్రభావం పడింది. తమ ప్రాంతంలోని విద్యుత్ లైన్లను మరమ్మతు చేసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నాక్స్విల్లె యుటిలిటీ బోర్డ్ తెలిపింది. అలబామాలోని ఫ్లోరెన్స్లో సోమవారం పిడుగుపాటుకు ఒక […]
భారత్లో ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. విదేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్లో కొవిడ్-19 కొత్త వేరియంట్ ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ కేసులు బ్రిటన్లో ఎక్కువగా నమోదవుతున్నాయట. ఒమిక్రాన్ ఈజీ.5.1 వేరియంట్ను తొలుత జులై నెలలో గుర్తించారు. ఇంగ్లండ్లో నమోదవుతున్న కేసుల్లో ఈ వేరియంట్ వాటా 14.6 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎరిస్ అనే […]
ఘటనాస్థలంలో మృతి హాంకాంగ్, న్యూస్ లీడర్, జూలై 31: ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరున్న రెమీ లుసిడి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడికి ప్రమాదాలతో చెలగాటమాడటం సరదా. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్లో చోటు చేసుకుంది. హాంకాంగ్లోని ‘ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్’ను అధిరోహించాలని ప్రయత్నించి లుసిడి మరణించాడు. కింద పడిపోవడానికి ముందు ఈ భవనం 68వ ఫ్లోర్లోని పెంట్హౌస్ […]
నైఫిడా : మయన్మార్ పౌర నేత అంగ్సాన్ సూకీ (78)ని జైలు నుంచి ప్రత్యేక ప్రభుత్వ భవనానికి తరలించినట్లు ఆమె పార్టీ అధికారి ప్రకటించారు. సోమవారం రాత్రి ఆమెను అత్యున్నత స్థాయి భద్రతతో కూడిన భవనానికి తరలించినట్లు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డి)కి చెందిన ఓ అధికారి మీడియాకి వెల్లడిరచారు. నిర్బంధంలో ఉన్నప్పటి నుంచి సూకీ ఆరోగ్యంపై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సూకీని ఆ దేశ దిగువ సభ స్పీకర్ టి ఖున్ మయాత్ను […]