తిరుమల, న్యూస్లీడర్, ఆగస్టు 12: తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కౌంటర్ ఉదయం 8.30 గంటలకు తెరుస్తారు. కేవలం 400 టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్ ధర రు.10,000, రు.500. అయినా వేలమంది ఈ టికెట్ల కోసం తిరుమల జేఈవో కార్యాలయం వద్ద ఎగబడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారిని దగ్గరగా కనులారా దర్శించుకోవాలన్న కోరిక గల భక్తులకు టీటీడీ శ్రీవాణి ట్రస్టుకు 10 […]
తిరుమల, న్యూస్లీడర్, జూలై 22: తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.300 టికెట్లను విడుదల చేయనున్నారు. వీటిని %ష్ట్ర్్జూం://్ఱతీబజూa్ఱపaశ్రీajఱ.aజూ.స్త్రశీఙ.ఱఅ% వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. జూలై 24న ఉదయం 11.00 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోజనులకు, వికలాంగులకు చెందిన కోటా టికెట్లను విడుదల […]
తిరుమల, న్యూస్ లీడర్, జూలై 10 ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి క్యూ లైన్లలో ప్రవేశించినవారు సోమవారం ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. ఆదివారం తిరుమల వెంకన్నను 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,231 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు […]
సింహాచలం, న్యూస్ లీడర్, జూలై శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 14 రోజులకు నగదు రూపంలో రూ.2 కోట్ల 5 లక్షల72 వేల 705 రూపాయాలు, ముడుపులు,మొక్కుబడులు రూపంలో 100 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 13 కేజీల 500గ్రాములు వెండి భక్తులు హుండీ ద్వారా సమర్పించారు. 14 రోజుల్లో హుండీల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం దేవస్థానం చరిత్రలో ఇదే ప్రథమం. ఈఓ వి. త్రినాధ […]
సింహాచలం, న్యూస్ లీడర్, జూలై ; శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 14 రోజులకు నగదు రూపంలో రూ.2 కోట్ల 5 లక్షల72 వేల 705 రూపాయాలు, ముడుపులు,మొక్కుబడులు రూపంలో 100 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 13 కేజీల 500గ్రాములు వెండి భక్తులు హుండీ ద్వారా సమర్పించారు. 14 రోజుల్లో హుండీల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం దేవస్థానం చరిత్రలో ఇదే ప్రథమం. ఈఓ వి. […]
సింహాచలం, న్యూస్లీడర్, జూలై 3: ఆషాడ పున్నమి వేడుకలో భాగంగా జరుగుతున్న సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఓ మోస్తరుగా ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు మధ్యాహ్ననికి కాస్త పాలచపడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. తేలికపాటి వర్షం కురిసింది. భక్తులు తడుచుకుంటూనే ప్రదక్షిణ చేశారు. చల్లని వాతావరణంలో భక్తులు ఉల్లాసంగా ప్రదక్షిణలో పాల్గొన్నారు. వయో భేదం లేకుండా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. యువకులు, యువతులు […]
విశాఖపట్నం, న్యూస్ లీడర్, జూన్ 30 : పలు అవతారాల్లో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి శుక్రవారం సాయంత్రం రథయాత్రలో తిరుగు ప్రయాణమయ్యారు. జగన్నాథ స్వామి ఉత్సవాలు 12 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్సవ విగ్రహాలను భక్తుల దర్శనం కోసం శుక్రవారం ఉదయం నుంచి జగన్నాథుని రథంలో కొలువు ఉంచారు. వేలాది భక్తులు ఉత్సవ విగ్రహాలను దర్శించుకోవడానికి బారులు తీరారు. స్వామివారిని దర్శించుకొని, దీవెనలు తీసుకోవడానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు కొలువు తీరారు. దీంతో ఆలయ […]
సింహాచలం, న్యూస్ లీడర్, జూన్ 29: ఆషాడ శుద్ధ (శయన) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో గురువారం విశేష పూజలు జరిగాయి. హైందవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే ఈ ఏకాదశికి తోడు సింహాద్రినాధుడు ఆవిర్భావ నక్షత్రమైన స్వాతీనక్షత్రం కూడా కలిసిరావడంతో పూజలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈనేపథ్యంలో స్వాతీ (నృసింహ) హోమం (ఆర్జిత సేవ)లో రికార్డు స్థాయిలో భక్తులు భాగస్వాములయ్యారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో అర్చకులు స్వామివారిని మేల్కొలిపారు. పాంచరాత్ర […]
మూడ్నెళ్లకోసారి బదిలీ కావాల్సిందే దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ అమరావతి, న్యూస్లీడర్, జూన్ 24: దేవదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాల్లో పని చేస్తున్న సిబ్బంది అక్రమాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వారి కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులొస్తుండడంతో ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ఠ వేసిన వారిని తక్షణమే బదిలీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా సిబ్బందిని మూడ్నెళ్లకోమారు స్థానచలనం కావాల్సిందేనని దేవదాయ శాఖ కమిషనర్ […]
పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం చండీగఢ్, న్యూస్లీడర్, జూన్ 20 : అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో పఠించే గుర్బానీ ప్రసార హక్కుల ఉచితంగా అందరికీ అందిస్తామంటూ పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై పీటీసీ నెట్వర్క్ ఎండీ రబీంద్ర నారాయణ్ స్పందించారు. గుర్బానీని ఇప్పటికే ఉచితంగా అందిస్తున్నామన్నారు. పీటీసీ నెట్వర్క్ ఛానళ్లను ఉచిత ప్రసార ఛానళ్లుగా భారత ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్ కానీ, డీటీహెచ్ ఆపరేటర్ కానీ ఎలాంటి డబ్బు వసూలు చేయడం లేదు. గుర్బానీ.. యూట్యూబ్, ఫేస్బుక్లో […]