SUICIDE | కుమార్తె పుట్టింటికి రావటం లేదని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో చోటు చేసుకుంది. ఎస్సై కె.రామారావు కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం చింతపల్లికి చెందిన వేములమంద కాశీవిశ్వనాథరాజు తన కుమార్తె విద్యాకవితను ఉండ్రాజవరం మండలం వడ్లూరుకు చెందిన దండు వెంకటబంగార్రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా పుట్టింటికి రమ్మని తండ్రి పలుమార్లు కోరినా కుమార్తె వెళ్లలేదు. ఈ […]
KARNATAKA | కట్టుకున్న భర్తగా భార్యను కలకాలం కాపాడాల్సిన వాడే రాక్షసుడిగా ప్రవర్తించాడు. పెళ్లి తర్వాత తనకు తోడుగా ఉంటాడనుకున్న వాడే దారుణంగా ప్రవర్తించాడు. భార్యతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీసి ఆమెను BLACKMAIL చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు ఉద్యోగం ఉందని నమ్మించి యువతిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. గతేడాది NOVEMBER వీరికి వివాహం జరిగింది. ఆ తర్వాత హనీమూన్ కోసం థాయ్లాండ్ వెళ్లారు. ఆ […]
రాగిచెంబుతో 2.5 CRORES కొట్టేసిన కేటుగాళ్లు.. భలే నమ్మించారు
హాట్ డ్రెస్లో దర్శనమిచ్చిన మెగా డాటర్ నిహారిక.. పిక్ వైరల్
అభివృద్ది చెందిన సాంకేతికత రోజురోజుకీ కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. కాలిఫోర్నియాలో రూపుదిద్దుకుంటున్న ఓ కెమేరా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూక్ష్మ వస్తువుల్ని కూడా చక్కగా బంధించగలదు. కెమేరా అనేది నిజంగానే ఓ అద్భుతం. జీవితంలో ఆనందాలు, విషాదం, మర్చిపోలేని ఘటనలు, చరిత్ర..ఇలా ఘటన ఏదైనా సరే పది తరాలు గుర్తుంచుకునేలా..కెమేరాలో బంధించగలుగుతున్నాం. చేతిలో పట్టే బుల్లి కెమేరాల్నించి అతిపెద్ద కెమేరాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద కెమేరా ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది, […]
గత స్మృతులకు దర్పణం ఛాయాచిత్రం విశాఖపట్నం : గత స్మృతులకు దర్పణంగా నిలిచేది ఛాయాచిత్రం మాత్రమేనని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వాల్తేర్ ఫోటోగ్రఫిక్ సొసైటీ స్థానిక వేమన మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అద్భుత అందాలను కళ్లకు కట్టినట్లు చూపించగల శక్తి సామర్థ్యం ఒక్క ఫోటోగ్రాఫర్కి మాత్రమే వుందన్నారు. […]
మూడేళ్లగా మనమే నంబర్`1 గ్రోత్ రేట్లో భారత్లో ఏపీ వృద్ధి వచ్చే నెలలో విశాఖలో అదాని డేటా సెంటర్ పనులు ఏటీసీ టైర్ల కంపెనీ రెండో దశ పనులకు శంకుస్థాపన విశాఖపట్నం: ఈజ్ ఆఫ్ డూయింగ్లో మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ఏపీయే నంబర్`1 స్థానం సంపాదించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2021`2022లో గ్రోత్ రేట్ చూసుకుంటే 11.43శాతం సాధించామని, దేశంలో 8.9శాతం మాత్రమే ఉందని, ఆ లెక్కన చూస్తే దేశం […]
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాసంలో దాదాపు అరగంట సేపు గడిపారు. ఇటీవల వాసుపల్లి కుమారుడు సూర్యకు రాశీతో వివాహమైన సందర్భంగా వారిని ఆశీర్వదించేందుకు జగన్ స్వయంగా మర్రిపాలెంలోని ఎమ్మెల్యే వాసుపల్లి ఇంటికి వెళ్ళారు. వధూవరులను ఆశీర్వదించడంతో పాటు వారి యోగక్షేమాలను కనుక్కొని వారితో కాస్సేపు ముచ్చటించారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం విశాఖపట్నం: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఈనెల 18,19 తేదీల్లో ఆశీల్ మెట్ట జంక్షన్ దగ్గరి వేమన మందిరంలో రెండు రోజులపాటు మెగా ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నామని వాల్తేరు ఫోటోగ్రఫీ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు పిఎన్ సేత్, ఎంవి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రదర్శనను ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికారాభాషా సంఘం అధ్యక్షులు […]
తన భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడని, జీవనోపాధి చూపాలంటూ సీఎంకు ఆవేదన చెప్పుకున్న జి.పెదపూడి లంకకు చెందిన జ్యోతి. వెంటనే వాలంటీర్గా నియమించాలంటూ సీఎం ఆదేశం. సీఎం ఆ గ్రామ పర్యటనలో ఉండగానే నియామక ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు.