.మరోమారు కక్ష్య పరిధి తగ్గించిన ఇస్రో .17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనున్న ల్యాండర్ .23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్? బెంగళూరు, న్యూస్లీడర్, ఆగస్టు 16 : భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఒక మహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైంది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 […]
ఆగస్టు 11 నుండి 14 వరకు ఐచ్చికాల ఎంపిక 18వ తేదీన సీట్ల కేటాయింపు, 23వ తేదీ నుండి క్లాసులు ప్రారంభం అమరావతి, న్యూస్లీడర్, ఆగస్టు 10: పాలనా పరమైన కారణాలతో వాయిదా పడిన పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుండి ప్రారంభం కానుందని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, పాలిటెక్నిక్ అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అగస్టు 10వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అందుబాటులో రానుందన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న […]
టీఎస్పీఎస్సీ వద్ద అభ్యర్థుల నిరసన హైదరాబాద్, న్యూస్లీడర్, ఆగస్టు 10 : గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని తెజస కార్యాలయం నుంచి సుమారు 2 వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్-2 అభ్యర్థుల […]
` అవసరాలకు అనుగుణగా నూతన కోర్సులు ` డిమాండ్ కలిగిన విభాగాలలో సీట్ల పెంపు ` ఆర్ట్స్ విద్యార్థులకు సైతం లక్షల రూపాయల వేతనాలు ` ఏయూలో ఉన్నత విద్యకు విదేశీయులు సైతం ఆసక్తి ` ప్లేస్మెంట్స్ భారీగా పెరగడంతో ఏయూలో ప్రవేశాలకు భారీ డిమాండ్ విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 7: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు డిమాండ్ ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తోంది. ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. డిమాండ్కి అనుగుణంగా సైన్స్ కోర్సుల్లో […]
` 5న సాయంత్రం భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి.. ` రాత్రి 7 గంటల సమయంలో కీలక ఘట్టం ` అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 23న చంద్రుడిపై దిగనున్న విక్రమ్ ల్యాండర్ శ్రీహరికోట, న్యూస్లీడర్, ఆగస్టు 5 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి శనివారం కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఇప్పటికే […]
3295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం అమరావతి, న్యూస్లీడర్, ఆగస్టు 3: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు మొత్తం 3295 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలలో అధ్యాపకుల నియామకాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం […]
3295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం అమరావతి, న్యూస్లీడర్, ఆగస్టు 3: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు మొత్తం 3295 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలలో అధ్యాపకుల నియామకాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం […]
ఏపీలో రెండు నకిలీ యూనివర్శిటీలు . ఓ ప్రకటనలో యూజీసీ వెల్లడి . గుంటూరు, విశాఖల్లో ఒక్కొక్కటి . దేశవ్యాప్తంగా మొత్తం 20 వర్శిటీలకు గుర్తింపులేదని వెల్లడి . ఆ వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని ప్రకటన . దేశ రాజధానిలోనే ఎనిమిది… ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్లోని రెండు యూనివర్శిటీలు నకిలీవిగా యూనివర్శిటీలు గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తేల్చింది. వాటికి డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆ యూనివర్సిటీలు జారీ […]
ఐదు కేంద్రాల ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి స్వయంగా వివరించిన ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 1: ఆంధ్ర విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి వర్సిటీలో ఐదు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముందుగా సిరిపురం వద్దనున్న ఫార్మ ఇంక్యుబేషన్, బయో మానిటరింగ్ హబ్-ఎలిమెంట్కి చేరుకున్నారు. ఎలిమెంట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అదే వేదిక నుంచి మరో నాలుగు భవనాల శిలాఫలకాల ఆవిష్కరించి ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా […]
` కొత్తపుంతలు తొక్కుతున్న ఏయూ ` కొత్త ప్రాజెక్టులు, స్టార్ట్ప్లతో దూసుకుపోతున్న వర్సిటీ ` 1న ఐదు ప్రోగ్రామ్స్కు ప్రారంభించనున్న సీఎం జగన్ ` వీసీ ప్రసాదరెడ్డి హయాంలో సరికొత్త ఆధునిక కోర్సులు విశాఖపట్నం, న్యూస్లీడర్, జూలై 31 : మహోన్నత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధునిక బాట పడుతోంది. విద్యారంగంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుంటూ ఆధునిక విద్యార్థికి అవసరమైన విద్యను అందించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుత వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి హయాంలో స్టార్టప్ అభివృద్ధి కేంద్రాలు, […]