పాడేరు, న్యూస్లీడర్, జూన్ 12: కొండ ప్రాంతాల్లో మైనింగ్ సహా వ్యవసాయ ఉత్పత్తులతో వ్యాపారం చేసుకుంటున్న వారంతా అక్కడి కనీస సదుపాయాలపై దృష్టి సారించడం లేదు. వారిలో కనీసం సామాజిక స్పృహ కూడా కొరవడుతోంది. ఏజెన్సీ వాసుల కష్టార్జితాన్ని మింగుతున్న వ్యాపారుల పరిస్థితి అదయితే, అక్కడి యంత్రాంగం కూడా జీతాలు తీసుకోవడమే తప్పితే ప్రజలకు వసతులు కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటోంది. ఫలితంగా గర్భిణులు సైతం కి.మీ మేర డోలీల్లోనే ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. అల్లూరి సీతారామరాజు […]
సీతంపేట, న్యూస్లీడర్: మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేటలో బుధ, గురువారాల్లో మేళతాళాలు మోగాయి. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు, అన్యమత ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.10కోట్ల శ్రీస్వామి వారి ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. బుధవారం విగ్రహ స్థాపన, పూర్ణకలశం ఏర్పాటు కార్యక్రమానికి విశాఖ శ్రీశారదాపీఠం నుంచి స్వరూపానంద స్వామీజీ విచ్చేశారు. గురువారం టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ వైసీపీ కో`ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విచ్చేసి పూజాధికాలు నిర్వహించారు. మహా సంప్రోక్షణ అనంతరం స్వామి వారికి నిత్యం […]
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దారకొండ కోలనీ సమీపంలో ఆదివారం గడుతూరి వలసమ్మ (60)ను గుర్తు తెలియని వ్యక్తులు మెడ,దవడ పైన నరికి హత్య చేసారు. తన గ్రామానికి ఒక పర్లాంగు దూరములో ఉన్న ఖాలీ స్థలంలో పసుపు వేయడం కోసం తుప్పలు సెలపడానికి ప్రతిరోజు లాగే ఆదివారం ఉదయం కూడా అక్కడికి పనికి వెళ్లింది. మధ్యాహ్నం భోజనం సమయానికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పిలుచుకు రావడానికి అక్కడికి వెళ్లి చూసిన వారికి ఆమె […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ నర్సీపట్నం వచ్చారు. తన కుటుంబ సభ్యులు నర్సీపట్నంలో ఉన్నారని వారిని పరామర్శించడానికి వచ్చానని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద కారులో ఉండే మాట్లాడారు. రాష్ట్రమంతా తిరిగి కమిటీలు వేస్తున్నానని తెలిపారు. తన విజిటింగ్ కార్డులు అందరూ తీసుకొని వాట్స్ యాప్ గ్రూపులు క్రియేట్ చేయాలని, సమస్యలు తెలియజేస్తే నర్సీపట్నాన్ని కూడా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ ను […]
ఒకేసారి అధికారులు అందుబాట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యాపారులతో పాటు స్థానికుల హస్తంపైనా చర్చ గొలుగొండ ప్రాంతంలో రాత్రి వేళ రూ.కోట్లకు కోట్ల రంగురాళ్ల మట్టి తరలింపు గొలుగొండ, న్యూస్లీడర్: గొలుగొండ ప్రాంతంలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు కలకలం సృష్టిస్తోంది. గతేడాది ఇక్కడ తవ్వకాలు జరపడంతో అటవీశాఖ ఏకంగా ఇక్కడ బేస్క్యాంపే ఏర్పాటు చేశారు. నిఘా పేరిట హడావుడి చేసేవారు. కానీ తాజాగా జరిగిన తవ్వకాల వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకేసారి పలువురు అధికారులు అందుబాట్లో లేకపోవడంతోనే […]
నర్సీపట్నం న్యూస్లీడర్: అడవిలో సంచరించాల్సిన కోతులు పట్టణంలో అలజడి సృష్టిస్తున్నాయి. అటవీ సంపదను నాశనం చేయటం వలన వాటికి ఆహారం దొరక్క నర్సీపట్నంలో తిరుగుతున్నాయి. ఎండలు మండిపోతుండడంతో మూగజీవాలైన కోతులు మంచినీరు దొరక్క నాన అవస్థలు పడటం కనిపించింది నర్సీపట్నంలో గల స్థానిక సిటీ క్లబ్బులో మంచినీటి కోసం అక్కడ బాటిల్లో ఉన్న నీటిని తీసుకెళ్లి త్రాగడానికి నానా పడరాని పాట్లు పడ్డాయి నీటి కోసం అల్లాడిపోతున్న కోతులను చూసి కొందరు చలించిన హృదయాలు వాటికి నీరు […]
అవినీతికి కేరాఫ్గా తహశీల్దార్ కార్యాలయం ఇద్దరి అధికారుల కనుసన్నల్లోనే పనులన్నీ.. పైసాలిస్తేనే ఫైళ్లలో కదలిక లబోదిబోమంటున్న ప్రజలు నర్సీపట్నం, న్యూస్లీడర్: బ్రిటీషర్ల కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న నర్సీపట్నం తహశీల్దార్ కార్యాలయం కొన్నాళ్లుగా అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపనికీ ఒకరేటును పెట్టి, పైసాలిస్తేనే ఎంతటి అక్రమమైనా, సక్రమమైనా పనులు చేస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. రెగ్యులర్ తహశీల్దార్ లేకుపోవడంతో కార్యాలయంలో అంతాతామై వ్యవహరిస్తున్న డిప్యూటీ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్ల నిర్వాకం వల్ల […]
ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా గిరిజన బతుకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఏజెన్సీలోని ఆదివాసీలు ఇప్పటికీ డోలీల్లోనే బతుకులు ఈడుస్తున్నారు. అనారోగ్యం చేస్తే వారి బతుకింతే అని సరిపెట్టుకుంటున్నారు. గర్భిణుల పరిస్థితి మరీ దారుణం. కి.మీ మేర డోలీల్లో మోసుకెళ్లి సమీపంలోని పీహెచ్సీలకు తరలిస్తున్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ రాచకిలం గ్రామంలో 60కుటుంబాల్లో 280మంది జీవిస్తున్నారు. వారిలో సూకూరు లక్ష్మి (20) అనే మహిళకు నెలలు నిండాయి. ఆదివారం ఉదయం నొప్పులు […]
నర్సీపట్నం, న్యూస్ లీడర్: నర్సీపట్నంలో పనిచేస్తూ ఈ నెల 13న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎ. రా0బాబు కుటుంబానికి సహచర సిబ్బంది బాసటగా నిలిచారు. ఏపీ వ్యాప్తంగా పని చేస్తున్న 1996వ బ్యాచ్ పోలీసులు రాంబాబు కుటుంబానికి రూ.3.5లక్షల ఆర్థిక సాయం ప్రకటి0చి తమ గొప్ప మనసును చాటుకున్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో రాంబాబు మృతి చెందిన విషయాన్ని వారంతా తెలుసుకుని బుధవారం రాంబాబు చిత్ర పటానికి […]
పార్వతీపురం మన్యం జిల్లా : కొమరాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. ఆంటి వలస గ్రామానికి చెందిన పలువురు వివాహ శుభకార్య భోజనాలకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. చోలా పదం శివాలయం సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో అక్కడ రహదారి రక్తసిక్తమైంది. ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గాయాలు పాలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. సంఘటనా […]