రుషికొండ కారు ప్రమాదంలో తేలని ఆచూకీ కారులో ఉన్న ముగ్గురి పరారీ వాహనంలో భారీగా మద్యం సీసాలు వైన్షాపుల వద్దే డ్రంకెన్ డ్రైవ్..పబ్ల వద్ద ఏదీ పహారా? విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 8: విశాఖ-భీమిలి మార్గంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన యువతి ఆచూకీపై పోలీసులు ఇప్పటికీ ఆరా తీస్తున్నారు. సాగర్నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న ఓ కారు సరిగ్గా రాడిసన్ హోటల్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి ముగ్గురు […]
సీతానగరం, న్యూస్లీడర్, జూలై 18 : సైకిల్పై వెళ్తుండగా మూర్ఛ (ఫిట్స్) రావడంతో చెరువులో పడి విద్యార్థిని మృతి చెందింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలంలోని ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి(14) గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. యథావిధిగా మంగళవారం ఉదయం శ్రావణి సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా.. మార్గంమధ్యలో ఫిట్స్కు గురైంది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి జారిపడిరది. దీన్ని గమనించిన […]
ఆంధ్రప్రదేశ్ లో పార్వతీపురం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కు ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. అక్కడ గ్రామానికి ఎప్పటి నుంచో సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. అయితే ఆ ఎమ్మెల్యే 2019 లో వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేగా అలజంగి జోగారావు పార్వతీపురంలోని చక్కరపల్లి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆహామీ నెరవేర్చే అవకాశం లభించింది. రూ. 2కోట్లు తో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే జోగారావు హామీని నిలబెట్టుకోవడంతో అటుగా […]
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన తివ్వాకొండ వైపు వెళ్తుండగా ప్రమాదం పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో ఏర్పాటు చేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తాకి నాలుగు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఏడు సంవత్సరాల క్రితం అడవిలో నుంచి మైదాన ప్రాంతంలోకి వచ్చిన ఏనుగులు అప్పటి నుంచి అదే ప్రాంతంలో సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఏనుగులు తివవ్వా కొండపైకి గుంపుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగులు మృతిచెందిన […]
శ్రీకాకుళం, న్యూస్లీడర్ : స్వచ్చంధ సంస్థలు, అధికారులు, రెడ్క్రాస్ సిబ్బంది సహకారంతో రాష్ట్ర స్థాయిలో తాను బంగారు పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. రెడ్ క్రాస్లో విశిష్ట సేవలందించినందుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నుంచి బంగారు పతకాన్ని అందుకున్న ఆయన్ను కలెక్టరేట్లో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్చంద సేవా […]
తిరుపతికి గుండె.. విశాఖకు కిడ్నీ, లివర్ గ్రీన్చానెల్ ద్వారా అవయవాలు తరలించిన యంత్రాంగం శ్రీకాకుళం, న్యూస్లీడర్: తనకు తీవ్ర తలనొప్పి వస్తుందంటూ ఆ అబ్బాయి తన తల్లిదండ్రులకు చెప్పేవాడు. ఇదేదో మామూలే అనుకున్నారు. వైద్యుల వద్దకు తీసుకువెళ్తే ఉపశమనం కలిగించేలా మాత్రలిచ్చేవారు. కానీ ఆ తలనొప్పి ఒకేసారి మరింత తీవ్రమైంది. ఎంత వరకు అంటే తన బ్రెయిన్ డెడ్ అయ్యేంతేలా. అయితేనేం..తానొక్కడే..కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మనివ్వగలిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా […]
శ్రీకాకుళం, న్యూస్లీడర్: శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా.. కాపురం కూడా విశాఖకు మారుతున్నాను.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అంటూ వ్యాఖ్యానించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస […]
శ్రీకాకుళం, న్యూస్లీడర్: శ్రీకాకుళం తహసీల్దార్ వెంకట్రావు ఇంట విషాదం నెలకొంది. గంటల వ్యవధిలోనే ఆయన తల్లి, భార్య మృతిచెందడంతో వెంకట్రావు గుండెలవిసేలా రోధిస్తున్నారు. లావేరులోని దుర్గమ్మ ఆలయ ధర్మకర్తగా కూడా ఉంటున్న వెంకట్రావు తల్లి దుర్గమ్మ (78) అనారోగ్యంతో మంగళవారం వేకువజామున మృతి చెందారు. అంతకుముందు సోమవారం రాత్రే వెంకట్రావు సతీమణి పద్మజ అస్వస్థతకు గురికావడంతో శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం విశాఖ తీసుకువెళ్లాలని వైద్యులు […]
అమరావతి, న్యూస్లీడర్: ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు అత్యవసర పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన శ్రీకాకుళం నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు జగన్ నుంచి పిలుపు రావడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. త్వరలో సీఎం జగన్ మంత్రివర్గాన్ని మార్చబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎన్నికల టీమ్ను ఖరారు […]
రాజాం, న్యూస్లీడర్: తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ఆచార్యులకు ఇక్కడ సాదర స్వాగతం లభించింది. రాజాంలోని జీఎంఆర్ ఐటీ ప్రాంతానికి వచ్చిన ఆయన్ను ప్రముఖ రియల్టర్, బిల్డర్, సేవా తత్పురులు నెమ్మాది నాయుడు ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ విలీనం చేసుకున్న నేపథ్యంలో వేణుగోపాల్ రాజాం విచ్చేశారు. ఆలయ అభివృద్ధి ఇక నుంచీ టీటీడీ ఆధ్వర్యంలోనే జరుగుతోందని, నిత్య పూజలు, సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన […]