Get real time update about this post category directly on your device, subscribe now.
విశాఖపట్నం, న్యూస్లీడర్: ప్రపంచీకరణ నేపధ్యంలో ఏర్పడిన జీ20 దేశాల సమాఖ్యకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఒక్కొక్క ఏడాది ఒక్కో దేశం ఏడాది పాటు జీ20 సదస్సును నిర్వహించడమే కాకుండా..పూర్తి...
తల్లి న్యాయవ్యవస్థ విభాగ ఉద్యోగిని.. తండ్రి బీహెచ్ఈఎల్లో డ్రాఫ్ట్మెన్.. కుమార్తె ‘మిస్ టీన్ ఇండియా’ అందగత్తె విశాఖపట్నం, న్యూస్లీడర్: విశాఖ అందాల సిరిలో మరో అందగత్తె మెరిసింది....
జీవీఎంసీ కౌన్సిల్ హాల్ లో గత మేయర్లతో పాటు ప్రస్తుత మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చిత్ర పటాలు ప్రదర్శించడం అందర్నీ ఆకర్షించింది. మహా విశాఖ...
విశాఖపట్నం, న్యూస్లీడర్: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2023`2024ఏడాదికి 4,300కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనా వేసింది. ప్రాథమిక అంచనాగా తొలుత రూ.4,063కోట్లకే ప్రతిపాదనలు సిద్ధం...
విశాఖలో జి-20 సమ్మిట్ నిర్వహింపతలపెట్టిన నేపధ్యంలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్ణీత ప్రాంతాల్లో డ్రోన్ లు ఆపరేట్ చేయకుండా వుండేలా తాత్కాలిక రెడ్...
ఢిల్లీ, న్యూస్ లీడర్ సుప్రీంలో జగన్ కు చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు సాధ్యం కాదన్న ధర్మాసనం.. కేసు...
హైదరాబాద్, న్యూస్లీడర్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్,...
బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్సభ సెక్రటేరియట్కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...
హైదరాబాద్, న్యూస్లీడర్: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మంగళవారం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ...
నాష్విల్ (అమెరికా), న్యూస్లీడర్: నాష్విల్ (అమెరికా) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్విల్లోని ఓ మిషినరీ పాఠశాల లో సోమవారం జరిగిన...
అభా, న్యూస్లీడర్: సౌదీ అరేబియాలోని యాసిర్ ప్రావిన్స్, అభా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కాకు వెళ్తున్న భక్తుల బస్సు బ్రేకులు విఫలం...