How did water get on earth? | భూమి పై నీరు ఎలా వచ్చింది? |
. వందలాది మందికి గాయాలు . కొండచరియలు విరిగిపడి కుప్పకూలుతున్న ఇళ్లు . మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉత్తరాదిలో వర్షాలు, వరదలు మరోసారి ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 66 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వారిని రక్షించడానికి, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక మరణాలు సంభవించాయని, ఈ నెల 13న భారీ […]
` శిథిలాల కింద మరో 20 మంది? ` హిమాచల్ ప్రదేశ్లో అతి భారీ వర్షాలు ` విద్యుత్ సరఫరాలకు అంతరాయం ` స్కూళ్ల సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ` సహాయక చర్యల్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిమ్లా : భారీ వర్షాల దెబ్బకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తం అయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల విపత్కర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సిమ్లాలోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడి 9 […]
. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ వెల్లడి . జూన్లో 9 శాతం లోటు వర్షపాతం . జూలైలో 13 శాతం అధిక వర్షపాతం విశాఖపట్నం,న్యూస్ లీడర్, ఆగస్టు 1: ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం […]
. పోలవరానికి పోటెత్తుతున్న వరద . భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ . నిండుకుండలా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భద్రాచలం, న్యూస్ లీడర్, జూలై 27: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.బుధవారం మధ్యాహ్నం నదిలో నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి […]
హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 27: నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మూసీని ఆనుకొని ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిషన్బాగ్ పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ […]
హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 27: హైదరాబాద్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో మహా నగర వాసులు భయోందోళనలకు గురవుతుండగా గురువారం కూడా హైదరాబాద్ తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్నిసార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. గురువారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటాయని […]
` జూన్ 1-జూలై 24 మధ్య 151.6 మి.మీ. నమోదు ` సాధారణం 196.6 మి.మీ. ` లోటు 22 శాతం ` కేవలం రెండు జిల్లాల్లోనే అధిక వర్షాలు ` రానున్న రోజుల్లో వర్షాలపై రైతుల ఆశలు అమరావతి, న్యూస్లీడర్, జూలై 26 : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో నెలవారీగా చూస్తే సాధారణ కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో […]
ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 22 : దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడిరచింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోని ఘాట్ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
14 గంటల్లో 34.5 సెం.మీ. వర్షపాతం రికార్డు గాంధీనగర్, న్యూస్లీడర్, జూలై 19 : దక్షిణ గుజరాత్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నగరాలలో లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు చేరాయి. వీధుల్లో ఎటుచూసినా వరద నీళ్లు.. అందులో మునిగిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా రాజ్కోట్, సూరత్, గిర్ సోమ్నాథ్ జిల్లాలను వరద ముంచెత్తింది. గిర్ […]